మంచి వార్తలు వినడం అందరికి ఇష్టంమంచి వార్త ఎందుకు ముఖ్యం, మంచి వార్తలు తెలుసుకోవాలంటే ఏమి చెయ్యాలి
KTV RK News KTV RK News
82.2K subscribers
84 views
2

 Published On Oct 11, 2024

మంజీరా సరోవర్ ప్రీమియర్ కన్వెన్షన్ హాల్ లో, యెహోవా సాక్షుల ప్రాదేశిక సమావేశాలు ఈరోజు మంచి ప్రారంభమై ఆదివారం తో ముగుస్తాయి . ఈ సమావేశాలయొక్క ముఖ్య అంశం "మంచి వార్త ప్రకటించండి!" ప్రతీ రోజూ మనం చెడు వార్తల్ని వింటున్నాం. మంచి వార్తలు వినడం అందరికి ఇష్టం. ఈ సమావేశంలో మంచి వార్త ఎందుకు ముఖ్యం, మంచి వార్తలు తెలుసుకోవాలంటే ఏమి చెయ్యాలి అనే దాని పై ప్రధానంగా చర్చిస్తారు. పిల్లలు, పెద్దలు, యవనులు అందరు పూర్తి ప్రయోజనం పొందేలాగ ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది. ఈ సమావేశానికి హాజరవ్వడం ద్వారా ప్రతి ఒక్కరు పూర్తి ప్రయోజనాలు పొందుతారని అలాగే ఈ సమావేశాలు భారత దేశంలో 48 నగరాల్లో 17 భాషల్లో జరుగుతున్నాయని యెహోవా సాక్షుల స్థానిక ప్రతినిధి జి సజయ్ చెప్పారు.
ఈ సమావేశంలో అందరు స్వచ్ఛందంగా పనులు చేస్తారని, ఒక క్రమ పద్దతిలో జరుగుతాయని సమావేశ కోఆర్డినేటర్ ఎం సుబ్బారావ్ చెప్పారు.

show more

Share/Embed