Published On Dec 6, 2022
#Raitunestham #Citrusfarming
నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన లోకసాని పద్మారెడ్డి... సేంద్రియ విధానంలో బత్తాయి సాగు చేస్తున్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతంలోను మేలైన సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడులు పొందుతున్నారు.
సేంద్రియ బత్తాయి సాగు, నీటి యాజమాన్యం, పంట మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం పద్మారెడ్డి గారిని 98481 11931 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
--------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham
-------------------------------------
show more