విశిష్టమైన శిల్పకళతో కూడిన పురాతన దేవాలయం - తిరు పరమేశ్వర విన్నగరం!
Praveen Mohan Telugu Praveen Mohan Telugu
467K subscribers
29,164 views
988

 Published On Jul 28, 2022

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom  
Facebook..............   / praveenmohantelugu  
Instagram................   / praveenmohantelugu  
Twitter......................   / pm_telugu  
Email id - [email protected]

మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan  

Hey guys, ఈ రోజు మనం తిరు పరమేశ్వర విన్నాగరం అనే ఈ గుడిని చూడబోతున్నాము. కాంచీపురంలో ఉన్న ఈ గుడిని వైకుంఠ పెరుమాళ్ గుడి అని కూడా పిలుస్తారు. ఇది చాలా పాతబడిన గుడి , archeological ప్రకారం క్రి.శ 700 సంవత్సరంలో కట్టారు, అంటే ఇది దాదాపు పదమూడు వందల సంవత్సరాలకు ముందే కట్టబడింది. కానీ అక్కడ ఉన్న ప్రజలు, దానికన్నా ముందే కట్టబడిందని చెప్తున్నారు. ఈ గుడిని నేల మీద నిలబడి చూస్తే , అంతంగా different కనిపించదు, కానీ మనం ఆకాశంలో నుండి చూస్తే, ఇందులో ఉన్న విచిత్రమైన architecture featureని మనం అర్థంచేసుకోగలం. ఇందులో T shapeలో ఉన్న structures ఒకదానిలో ఒకటని చాలా structures ఉన్నయి చూడండి, కనీసం మూడు T shapeలో ఉన్న structuresని మనం చూడవచ్చు.

ఈ T shapeలో ఉన్న structures horizontal గా ఒకదానిలో ఒకటి కట్టలేదు, verticalగ అంటే కింద నుండి పైకి చూసేటప్పుడు కూడా T shape లో ఉండేలాగా కట్టారు. అన్నిటికంటే బైట ఉన్న T shape, నేల మీద ఉంది. మధ్యలో ఉన్న T shape ఒక మెట్టు పైన ఉంది, చివరిగా మధ్యలో ఉన్న T shape అన్నిటికంటే Top levelలో ఉంది. So, మొత్తం ఈ గుడిలో మూడు levels ఉన్నాయి. ప్రతి levelలో ఒక గర్భగుడి ఉంది, ప్రతి గర్భగుడిలో ఒక విష్ణు భగవానుడి విగ్రహాలు ఉన్నాయి. So, ఇక్కడ మొత్తం మూడు విష్ణువు విగ్రహాలు ఉన్నాయి. ground levelలో ఉన్న విష్ణు, కూర్చొని ఉంటారు. next levelలో విష్ణు భగవాన్, పడుకొని ఉంటారు.

ఇలా విష్ణు పాడుకొనే positionని వైకుంఠ పెరుమాళ్ అని పిలుస్తారు, అందుకే ఈ గుడికి వైకుంఠ పెరుమాళ్ గుడి అనే పేరు వచ్చింది. చివరిగా top levelలో ఉన్న విష్ణు భగవాన్ నించొన్ని ఉంటారు. ఈ మూడు postures వెనుక ఉన్న philosophyని కొంచెం ఆలోచించండి, ఎందుకు విష్ణు భగవానుడి విగ్రహాలు వేరే వేరే poseలో ఉండేటట్టు పెట్టారు? ఎందుకు ఇక్కడ మూడు విష్ణువు విగ్రహాలు ఉన్నాయి? మీరు దీని గురించి ఎం అనుకుంటున్నారని comment sectionలో నాకు చెప్పండి. ఇప్పుడు ఈ గుడికి మీరు వెళ్లాలని అనుకుంటే, కత్చితంగా మన హిందూ మతంలో ఏకాదశి అని చెప్పే, పంచాంగంలో 11 వ రోజు ఉంది కదా , ఆరోజు మాత్రం వెళ్ళండి.

నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే? ఎందుకంటే, ఏకాదశి రోజు మాత్రమే, మనం గుడి యొక్క next levelకి వెళ్ళవచ్చు, అది కూడా ఉదయం (8)ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం (12) పన్నెండు గంటల వరకు, ఈ time లో మాత్రమే visitors లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన రోజులలో మనం కేవలం ground levelని మాత్రమే చూడగలము. కానీ మీరు, ఏకాదశి రోజు వెళ్తే, మీరు next levelకి వెళ్లి విష్ణు భగవానుడు పడుకొని ఉన్న వైకుంఠ పెరుమాళ్ విగ్రహాన్ని మీరు చూడవచ్చు. ఆ రోజు వెళ్తే, వైకుంఠ పెరుమాళ్ విగ్రహం మాత్రమే కాదు , ఇంకా చాలా శిల్పాలను అదే levelలో చూసి, మీరు enjoy చేయవచ్చు.

మీరు ఆకాశం నుండి ఈ designని చూస్తె, ఇది చాలా uniqueగ కనిపిస్తుంది. చుట్టూ కట్టి ఉన్న compound గోడలన్నీ, చాలా అడుగులు ఎత్తుగా పెట్టి, next levelకి match అయ్యేలాగా సమానంగా కట్టారు. So, ఈ levelలో గుడి చుట్టూ మీరు నడుచుకుంటూ వెళ్తున్నపుడు, ఈ level యొక్క అందాన్ని మీరు enjoy చేయవచ్చు. ఇలాంటి designలు ఇంచుమించు ఈ areaలో ఉన్న ఏఒక్క గుడిలో కూడా లేవని చెప్పవచ్చు. ఈ గుడి మధ్యలో తెల్లగా paint చేసిన ఈ గోపురం యొక్క structureని చూడండి, చాలా fantasticగ ఒక step-pyramid లాగ ఉంది కదా! అదే లాగ పైన ఒక పెద్ద dome structure, ఇంకా దాని పైన ఒక capstone కూడా ఉంది. ఇక్కడ పైన చూడండి, sharp గ ఒక కలశం ఉంది.

ఈ కలశం లోపల కొన్ని అద్భుతమైన elements ఉంటాయి. మీరు ఈ గుడి యొక్క layout మొత్తాన్ని చూస్తే, ఇక్కడ నుండి ఒక mile దూరంలో ఉన్న కైలాసనాథర్ గుడి గుర్తుకొస్తుంది. కైలాసనాథర్ గుడి లాగానే, ఇక్కడ కూడా గుడికి ఆనుకుని ఒక కోనేరు ఉంది. కానీ ఈ రెండు గుడులకు మధ్య ఉన్న difference ఏంటంటే, కైలాసనాథర్ గుడి మహా శివుని కోసం కట్టబడింది, కానీ ఈ గుడి విష్ణు భగవానుడి కోసం కట్టబడింది. నిజానికి, ఈ విష్ణువు గుడి చాలా దైవికమైన గుడి అని చెప్తున్నారు. మొత్తం (108) నూట ఎనిమిది విష్ణు గుళ్లను దివ్య దేశం అని అంటారుగ, ఆ దివ్య దేశంలో ఈ గుడి కూడా ఒకటి. ఇలాంటి చాలా దైవికమైన విష్ణు గుడులు అన్ని భూగర్భ సొరంగాలతో connectఐ ఉంటాయి అని కొంత మంది చెప్తున్నారు. ఈ గుడిలో ఉన్న భూగర్భ సొరంగం కూడా మహాబలిపురంలో ఉన్న Shore templeతో connect అయిందని నమ్ముతున్నారు.

ఆలోచించండి మహాబలిపురం ఇక్కడి నుండి యాభై మైళ్ళ దూరంలో ఉంది, అయితే ఈ రెండు గుడులను connect చేయడానికి భూగర్భ సొరంగం కూడా 50 మైళ్ళ పొడవు ఉండాలి. అంత దూరంగా భూగర్భ సొరంగం తొవ్వే అవకాశం ఉందా? కానీ ఇక్కడ ఉన్న ప్రజలు, అలాంటి ఒక భూగర్భ సొరంగం ఉందని చెప్తున్నారు, ఇంకా British వాళ్ళు పరిపాలనలో ఉన్నపుడు వాళ్లు ఆ రహస్యమైన భూగర్భ సొరంగాన్ని తెలుసుకోవడానికి try చేయడంతో, స్థానికులు ఆ రహస్యమైన భూగర్భ సొరంగాన్ని మూసివేశారు అని చెప్తున్నారు. మీరు ఈ చుట్టూ నడుస్తున్నప్పుడు కొన్ని అద్భుతమైన శిల్పాలను గోడపైన చెక్కి ఉండడం మీరు చూడవచ్చు.

అందులో కొన్ని శిల్పాలలో దేవుళ్ళు ఉన్నట్టు, ఇంకా కొన్ని శిల్పాలలో మనుషులు దేవుళ్లతో మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. ఈ శిల్పంలో కనిపిస్తున్న రెండు రూపాలను చూడండి.

#నిజమైనచరిత్ర #praveenmohantelugu #ప్రవీణ్_మోహన్

show more

Share/Embed