న్యూ క్యాటిగిరి లో దిగవలసిన గిత్త, ఉప్పల లక్ష్మి చౌదరి గారి దగ్గర నుండి పి.ఎల్. మధు గారు, కొన్నారు.
sai poojitha rythu channel sai poojitha rythu channel
17.1K subscribers
11,872 views
243

 Published On Aug 22, 2021

ఈ గిత్త క్యాటిగిరి లో దిగవలసింది.

అమ్మినవారు:
రైతు,
ఉప్పల లక్ష్మి చౌదరి గారు,
గోళ్ళమూడిపాడు గ్రామము,
పొన్నూరు మండలం,
గుంటూరు జిల్లా.
వారు ఈ గిత్తను అక్షరాల 16,00,000/- రూపాయలకు అమ్మినారు.

కొన్నవారు:
రైతు,
పి.ఎల్. మధు గారు,
లక్ష్మీపురం గ్రామము,
కర్నూల్ టౌన్ వాలు,
కర్నూల్ జిల్లా.
వీరు ఈ గిత్తను కొన్నారు

show more

Share/Embed