Published On Oct 9, 2024
ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దుర్గాదేవి అవతారంలో
రాజమహేంద్రవరం అక్టోబర్ 11: శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి దేవీ చౌక్ అమ్మవారు ఈరోజు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల్లో భాగంగా దేవి చౌక్ అమ్మవారు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు అమ్మవారి దుర్గాదేవి అవతారంలో ఉండడంతో భక్తులు పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, సభ్యులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవ స్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, అల్లక సత్యనారాయణ, బత్తుల ఈశ్వరరావు, పిల్ల వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖ నరసింహారావు, పిల్లి వెంకట రమేష్ ఆశపు దుర్గ మల్లికార్జునరావు మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
show more