Published On Aug 20, 2023
మన్నవ మోహనకృష్ణ గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి మంగళగిరి వరకు వందలాది కార్లతో భారీ ర్యాలీ
నారా లోకేష్ గారు గుంటూరు జిల్లాలో యువగళం పాదయాత్ర విజయవంతగా ముగించుకొని కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మంగళగిరి వరకు వందలాది కార్ల ర్యాలీతో నారా లోకేష్ గారికి ఘనంగా వీడ్కోలు పలికారు.
show more