Published On Dec 10, 2022
ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న ఏకైక సముద్ర ద్వీపం హోప్ ఐలాండ్. కాకినాడ తీరానికి పెట్టని కోటలా ఉన్న ఈ హోప్ ఐలాండ్ 150 ఏళ్ల కిందట లేదు. కానీ ధవళేశ్వరం ఆనకట్ట కట్టడం వల్ల క్రమంగా 16 కిలోమీటర్ల పొడవైన ఈ ద్వీపం ఏర్పడింది అంటే నమ్మగలరా?
#Kakinada #HopeIsland #BBCTelugu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
show more