Published On Oct 12, 2024
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలం, కేశవరం గ్రామం లో అంగరంగ వైభోవింగా విజయదశమి సందర్బంగా దుర్గమ్మ విగ్రహాన్ని ఊరేగింపు కార్యక్రమం లో కేశవరం గ్రామ భక్తులు అందరు కలిసి బోనాలతో, కలశం రూపంలో ఆడవాళ్లు అందరూ భక్తి తో తమ శిరస్సు పై పెట్టుకుని అమ్మవారిని ఉరిగేంపసాగారు. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున భవానిలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
show more