రైతుల మహాధర్నాలో రాజయ్యపై తొండ ఇది ప్రభుత్వం చేసిన నిర్వాకం! | Prime9 Warangal |
Prime9 Warangal Prime9 Warangal
63 subscribers
39 views
1

 Published On Oct 4, 2024

వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజి పైకి ఓ తొండ దూసుకొచ్చింది. భయంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పక్కకి జరుగగా, తొండకు భయపడతరా... అంటూ రాజయ్య నవ్వారు. వెంటనే ఆ తొండ నిల్చోని మాట్లాడుతున్న
రాజయ్య షర్ట్ లోపలి నుండి ఛాతీ వరకు వెళ్ళింది. ఓ చేత్తో మైక్ పట్టుకున్న రాజయ్య, మరో చేత్తో తొండ ను షర్టుతో అదిమి పట్టుకున్నారు. పక్కనే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు రాజయ్య షర్ట్ బటన్స్ విప్పి కండువాతో తొండను బంధించి, పక్కన విసిరేశారు. ఇది ప్రభుత్వ కుట్ర అంటూ నవ్వులు పూయించారు తాటికొండ రాజయ్య
| Prime9 Warangal |
| Subscribe |

show more

Share/Embed