జ్యోతీష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు క్యాంపస్ లలో విద్యార్థులు దుమ్మురేపారు. విద్యాసంస్థల ఛైర్మన్ సాగర్ రావు, ఇతర అధ్యాపకులు కూడా విద్యార్థులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.