ప్రఖ్యాత హాస్య రచయిత "బారిష్టర్ పార్వతీశం" సృష్టికర్త "శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి" గారు ఈ కథను ఏ సంవత్సరంలో రచించారో తెలియదు కానీ వనిత పక్ష పత్రికలో ప్రచురించబడింది మాత్రం 1991 అక్టోబర్ మాసంలో