Published On Oct 24, 2020
ప్రకృతి అందాలకు నెలవుగా....శివ,పార్వతులకు ప్రతిరూపంగా ఆ రెండు శిఖరాలను భావిస్తారు. అక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించే వారు కొందరైతే...బ్రిటీష్ వాళ్లను ఎదురొడ్డి నిలిచిన పాలెగాళ్లకు అండగా నిలిచిన గుహలుగా కీర్తించే వారు మరికొందరు. ఇలా పర్యాటక కేంద్రంగా... ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోన్న... చిత్తూరు జిల్లాలోని పులిగుండు ప్రాంతంపై ఈటీవీ ప్రత్యేక కథనం....
#LatestNews
#EtvAndhraPradesh
show more