ఘోర అపచారం చేసిందే బాబూ...?
RAFI alamuru RAFI alamuru
2.26K subscribers
42 views
4

 Published On Sep 20, 2024

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న శాంపుల్స్ ఆధారంగా లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందనేది కూటమి ప్రభుత్వ ఆరోపణ. మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న షాంపుల్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం..? 16 టన్నుల నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీ ఫార్మ్స్ తమిళనాడు నీళ్లు ఇటువంటి కల్తీ జరగలేదు దేనికైనా సిద్ధం అని సవాలు విసిరితే కూటమి ప్రభుత్వంలో ఆ సవాలు తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. పైగా వైసిపి పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు కూటమి నాయకులు. #subscribe #trending #trendingshorts

show more

Share/Embed