వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీలో సాయిబాబా 21 వ వార్షికోత్సవం..
VGR NEWS VGR NEWS
32.2K subscribers
1,757 views
39

 Published On Aug 4, 2024

వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీలో సాయిబాబా 21వ వార్షికోత్సవం..

" టార్చ్ బేరర్ " వెంకటగిరి ఆగస్టు 4 ఆదివారం: తిరుపతి జిల్లా వేంకటగిరి పట్టణం ఎన్టీఆర్ కాలనీ లో సాయి పదం షిరిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిబాబా మందిరంలో 21వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు...

ఆదివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సాయిబాబా మందిరంలో భక్తులు సాయి నామ సంకీర్తనలతో పాటు సాయి భజనలతో హోరెత్తించారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు సాయి అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ కాలనీ పురవీధులలో సాయిబాబా మరియు శరత్ బాబుజి చిత్రపటాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని భక్త జన సంద్రోహం మధ్య సాయిబాబా భజనలతో అత్యంత వైభవంగా నిర్వహించారు...

ఊరేగింపు అనంతరం రాత్రికి సాయి బాబా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు..

ఈ కార్యక్రమానికి సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా ప్రసాదాన్ని స్వీకరించారు..

బాబాను దర్శించుకునేందుకు వెంకటగిరి నుండే కాకుండా సుదీర్ఘ ప్రాంతాల నుంచి సాయి భక్తులు విచ్చేశారు.

#entertainment #news #latestnews..#venkatagiri #rain

show more

Share/Embed