Published On Mar 27, 2022
యాదాద్రి నిర్మాణంలో గుంటూరు జిల్లాలోని తురకపాలెంకు చెందిన ముస్లిం శిల్పులు కీలక పాత్ర పోషించారు. 83 అడుగుల ఎత్తైన రాజ గోపురంతో పాటు ఎన్నో శిలలను అందంగా తీర్చిదిద్దామని వారు చెబుతున్నారు.
#Yadadri #Yadagirigutta #Telangana
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
show more