Published On Feb 18, 2021
హైదరాబాద్ నగర శివార్లలో గత ఏడాది కాలంగా కుందేళ్లు పెంచుతున్న సంతోష్ రెడ్డి.. ఈ వీడియోలో తన అనుభవాలు పంచుకున్నారు. రూ. 15 లక్షల పెట్టుబడితో 200 కుందేళ్లతో మొదలు పెట్టిన ఈ వ్యాపారంతో తాను సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు. మరిన్ని వివరాల కోసం వీడియో పూర్తిగా చూడండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : నేను కుందేళ్లు పెంచుతున్నాను.. సంతోషంగా ఉన్నాను | Rabbit Farming in Hyderabad | తెలుగు రైతు బడి
#RythuBadi #RabbitFarming #కుందేళ్లపెంపకం