వారాహీ అమ్మ వారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్న కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వర రావు.
kc fibernet kc fibernet
228 subscribers
21 views
1

 Published On Oct 17, 2024

వారాహీ అమ్మ వారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కొవ్వూరు నియోజయకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు పేర్కొన్నారు . కొవ్వూరు బ్రిడ్జి పేట వద్ద శ్రీ వారాహి అమ్మ వారి పీఠం ఉపాసకులు ఆధ్వర్యంలో ఆలయ ప్రారంభం మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గురువారం జరిగాయి. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సూరపనేని చిన్ని , జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి , కంఠమని రామకృష్ణ , మద్దిపాటి శివరామ కృష్ణ , సూర్యదేవర రంజిత్ , భారతీయ జనత పార్టీ నాయకులు పరిమి రాధా కృష్ణ , బోడపాటి ముత్యాల రావు , జనసేన పార్టీ నాయకులు టి వి రామారావు , డేగల రాము , ఆలయ కమిటీ సభ్యులు వగల ప్రతాప్ , చీర రాంప్రసాద్ , గోవింద్ రాణాప్రతాప్ , చీర విజయ రాజు తదితరులు పాల్గొన్నారు .

show more

Share/Embed